Friday 24 March 2017

వెల్స్‌ మౌంటెయిన్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌ 2017


యుఎస్‌లోని వెల్స్‌ మౌంటెయిన్ ఫౌండేషన్ (డబ్ల్యుఎంఎఫ్‌)- ఇండియా మరియు అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాల్లో డిగ్రీ చదివే విద్యార్థులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఉద్దేశించిన వెల్స్‌ మౌంటెయిన్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌ 2017కు ప్రకటన విడుదలైంది. 
 
అర్హత : ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై డిగ్రీ కోర్సులకు అప్లయ్‌ చేసి ఉండాలి.
 
రివార్డు: కోర్సు పూర్తయ్యే వరకు ఏడాదికి 300 నుంచి 3000 డాలర్లు ఇస్తారు.
 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్‌ 1 
 
వెబ్‌సైట్‌: http://www.b4s.in/plus/WMF3

No comments:

Post a Comment